Tada: ఇది ప్రజల విశ్వాసానికి వెన్నుపోటు.. మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య ఘాటు విమర్శలు

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసిందని, ఇది ప్రజల విశ్వాసానికి చేసిన వెన్నుపోటేనని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విమర్శించారు.

Sullurupeta: ఘనంగా అల్లూరు అనిల్ రెడ్డి జన్మదిన వేడుకలు: వైఎస్సార్సీపీ శ్రేణుల రక్తదానం 

వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం పట్టణంలోని వైఎస్సార్సీపీ ప్రాంతీయ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

Visakhapatnam:  చిన్నారులకు జంక్ ఫుడ్ హానికరం..అక్కయ్యపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం

Visakhapatnam: చిన్నారులకు పోషకాహారం ప్రాముఖ్యతపై అంగన్ వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

Markapuram Bus Accident: మంటల్లో ట్రావెల్స్ బస్సు..10మంది మృతి

Markapuram Bus Accident: మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ప్రైవేట్ బస్సు టిప్పర్‌ను ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో 10 మంది మరణించారు. బస్సు పూర్తిగా తగలబడగా, పలువురికి గాయాలయ్యాయి

 AP Cabinet Meet: ఏపీ క్యాబినెట్ కీలక భేటీ ఈరోజు..చర్చించే ప్రధాన అంశాలు ఇవే..

 AP Cabinet Meet:ఏపీ క్యాబినెట్ ఈరోజు భేటీ కానుంది. అమరావతి తో పాటు గ్యాస్ కొరత, యుద్ధ ప్రభావాలపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. 

Andhra Pradesh News: నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు సీఎం శంకుస్థాపన

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేలా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కు కర్మాగారానికి అడుగులు పడ్డాయి. ప్రముఖ దిగ్గజ సంస్థ ‘ఆర్సెలార్ మిట్టల్…

Ugadi Celebrations: 2047 నాటికి అగ్రస్థాయిలో తెలుగు జాతి..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Ugadi Celebrations: విజయవాడ ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని, 2047 నాటికి తెలుగు జాతిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలపడమే తన లక్ష్యమని ప్రకటించారు.

Krishna University: కృష్ణా యూనివర్సిటీ నుంచి గుండోజు శ్రీకాంత్‌కు జర్నలిజం – మాస్ కమ్యూనికేషన్‌లో పీహెచ్‌డీ పట్టా

కృష్ణా యూనివర్సిటీ నుంచి గుండోజు శ్రీకాంత్ జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు. రైతుల వ్యవసాయ పద్ధతుల్లో ఐసీటీ వినియోగంపై ఆయన చేసిన పరిశోధన డిజిటల్ వ్యవసాయ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తోంది.