Kaleshwaram Project: కాళేశ్వరం బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులు: సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Kaleshwaram Project:  కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ప్రకారం పనులు పూర్తి చేయాలని సూచించారు.

Mera yuva Bharat Run: హైదరాబాద్‌లో వైభవంగా ‘మేర యువ భారత్ రన్’

Mera yuva Bharat Run: హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో మేర యువ భారత్ రన్ ఘనంగా ప్రారంభమైంది. వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి పాల్గొని యువతకు ఫిట్‌నెస్, మాతృభాషపై సందేశాన్ని ఇచ్చారు.

Revanth Reddy: నేడు సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన: వివరాలు ఇవే

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం, రైతు భరోసా నిధుల విడుదల, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

Five Villages: ఆ ఐదూ మాకిచ్చేయండి.. చంద్రబాబును కోరిన తుమ్మల

అమరావతిలో జరిగిన చంద్రబాబు–తుమ్మల భేటీలో ఐదు గ్రామాల విలీనం, పెద్దవాగు ప్రాజెక్టు, రైల్వే లైన్లు, జాతీయ రహదారుల అంశాలు చర్చకు వచ్చాయి. రెండు రాష్ట్రాల మధ్య సహకారంతో సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Hygienic Food: దేశవ్యాప్తంగా 100 హెల్తీ ఫుడ్ స్ట్రీట్స్ లక్ష్యం – తెలంగాణలో మూడు నగరాలకు అనుమతి

దేశవ్యాప్తంగా 100 హెల్తీ ఫుడ్ స్ట్రీట్స్ ఏర్పాటు లక్ష్యంగా కేంద్రం ముందడుగు వేసింది. ఇప్పటికే 86 కేంద్రాలకు అనుమతులు ఇచ్చి, తెలంగాణలో మూడు నగరాల్లో అమలు చేయనుంది. పరిశుభ్రత, నాణ్యత, కఠిన నిబంధనలతో ప్రజలకు సురక్షిత స్ట్రీట్ ఫుడ్ అందించడమే ప్రధాన లక్ష్యం.

Telangana Municipal Elections Counting: తెలంగాణ మున్సిపల్ పోరు..నేడే ఫలితాల జాతర.. హస్తం హవానా? కారు జోరా?

Telangana Municipal Elections Counting: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతోంది. సాయంత్రానికల్లా ఫలితాలు వస్తాయి

TGSRTC: మహాశివరాత్రికి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు: 43 శైవక్షేత్రాలకు అదనపు సర్వీసులు

మహాశివరాత్రి సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ 43 శైవక్షేత్రాలకు 2243 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక బస్సులకు మాత్రమే టికెట్ ధరలు పెంచగా, మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతుంది.

Road Accidents: రోడ్డు ప్రమాద బాధితులను కాపాడిన వారికి రూ.25 వేల బహుమతి – తెలంగాణలో ‘రహ వీర్’ పథకం అమలు

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి రూ.25 వేల బహుమతి ఇచ్చే ‘రహ వీర్’ పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది.

Hyderabad ORR: హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు

హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. మరో ఘటనలో స్కూల్ బస్సులో మంటలు చెలరేగినా, డ్రైవర్ అప్రమత్తతతో 15 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.