Markapuram Bus Accident: మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ప్రైవేట్ బస్సు టిప్పర్ను ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో 10 మంది మరణించారు. బస్సు పూర్తిగా తగలబడగా, పలువురికి గాయాలయ్యాయి
Jharkhand Witchcraft Incident: జార్ఖండ్ లతేహర్ జిల్లాలో చేతబడి ఆరోపణలతో వృద్ధుడిపై గ్రామస్థుల దారుణం. రోడ్డు ప్రమాదం కారణంగా ఆరోపణలు, పోలీసుల దర్యాప్తు ప్రారంభం.
హైదరాబాద్ ఓఆర్ఆర్పై జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. మరో ఘటనలో స్కూల్ బస్సులో మంటలు చెలరేగినా, డ్రైవర్ అప్రమత్తతతో 15 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.